వందలాదిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లి అనుచరులు

1905చూసినవారు
వందలాదిగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎర్రబెల్లి అనుచరులు
జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరులు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఎమ్మెల్యే యశస్విని అత్త ఝాన్సీల సమక్షంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం వందలాదిగా తరలివచ్చిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి మహేశ్ గౌడ్ కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్