గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

2929చూసినవారు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్