శ్రీశైలం భార్యకు విద్యుత్ శాఖలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలి

1057చూసినవారు
బైకాని శ్రీశైలం భార్యకు విద్యుత్ శాఖలో శాశ్వత ఉద్యోగం ఇవ్వాలని, సంబంధిత అధికారి ఏఈ రణధీర్ ను వెంటనే అరెస్టు చేసి ఉద్యోగం నుండి వెంటనే సస్పెండ్ చేయాలని సిఐటియు జనగాం జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు. శనివారం పాలకుర్తి మండలం వల్మీడి గ్రామంలో ఏఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయిన శ్రీశైలం భౌతికాయానికి ఆదివారం సిఐటియు జెండా కప్పి ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్