పోగొట్టుకున్న మొబైల్ ను అందించిన పోలీసులు

67చూసినవారు
పోగొట్టుకున్న మొబైల్ ను అందించిన పోలీసులు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన జాటోత్ శ్రీనివాస్ తన మొబైల్ ను మార్చి 7వ తేదీన పోగొట్టుకున్నారు. మొబైల్ పోయిందని పోలీసులను సంప్రదించి సిఐఈఆర్ లో నమోదు చేశారు. మొబైల్ ను ట్రేస్ చేసిన పోలీసులు శనివారం దేవరుప్పుల మండల ఎస్సై చెన్నకేశవులు సమక్షంలో అందించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్