బహిరంగ చర్చకు సిద్ధమా

79చూసినవారు
ఎమ్మెల్యే కడియం శ్రీహరి దళిత ద్రోహి అంటూ స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మండిపడ్డారు. బుధవారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి హాజరైన రాజయ్య కడియంపై నిప్పులు చెరిగారు. ఘనపూర్ నియోజకవర్గంలో నువ్వు చేసిన అభివృద్ధి నేను చేసిన అభివృద్ధిపై బహిరంగ చేర్చకు సిద్ధమా అంటూ తొడ కొట్టి సవాల్ విసిరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్