బీజేపీని అధిక మెజార్టీతో గెలిపించాలి

55చూసినవారు
బీజేపీని అధిక మెజార్టీతో గెలిపించాలి
జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నాగారం గ్రామంలో బీజేపీ నేతలు గురువారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేంద్రంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరురి రమేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి బూత్ అధ్యక్షులు దండు కృష్ణమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్