తాగునీటి సమస్య లేకుండా చూడాలి

71చూసినవారు
తాగునీటి సమస్య లేకుండా చూడాలి
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో తాగునీటి ట్యాంకులను జిల్లా ఆదనపు కలెక్టర్ శశాంక్ కుమార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వేసవికాలం దృష్ట్యా తాగునీరు అందించే వనరులను ఆయన పరిశీలించారు. త్రాగునీరు విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్