ఉచిత వైద్య శిబిరం

84చూసినవారు
ఉచిత వైద్య శిబిరం
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం వెల్ది గ్రామంలో మలేరియా జ్వరాలు నిర్ధారణ కావడంతో అప్రమత్తమైన వైద్య అధికారులు గ్రామంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు వైద్య పరీక్షలు చేశారు. మలేరియా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారి రక్త నమూనాలు తీశారు. జ్వర పీడితులకు మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్