కరీంనగర్ నుండి పాలకుర్తికి పశువుల అక్రమ రవాణ

1091చూసినవారు
కరీంనగర్ నుండి పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి రెండు టాటా గూడ్స్ వాహనాలలో అక్రమంగా తరలిస్తున్న 4 ఆవులు 1 కోడెను
హిందూ సంఘాల ఆధ్వర్యంలో పోలీసులకు స్వాధీనం చేసారు. మంగళవారం జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లిలోని అగ్నిమాపక కేంద్రం వద్ద వాహనాలను అడ్డుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో పసునూరి సందీప్, శరత్, కుమారస్వామి, సదానందచారి, రమేష్, అరవింద్ లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్