కడియం ఎంతో అవినీతికి పాల్పడ్డారు

61చూసినవారు
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంతో అవినీతిని పాల్పడ్డారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో బిఆర్ఎస్ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో శనివారం రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో అక్రమంగా ఎంతో సంపాదించారని మండిపడ్డారు. కడియం చేసిన అవినీతి మొత్తం తనకు తెలుసన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్