కేసీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

70చూసినవారు
బిఆర్ఎస్ నేతలు ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ మూడు పిల్లర్లు కుంగితే కేసీఆర్ దాన్ని మరమ్మత్తులు చేస్తే సరిపోతుందనడం విడ్డూరంగా ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్