బిఆర్ఎస్ నాయకుల సమావేశం

71చూసినవారు
బిఆర్ఎస్ నాయకుల సమావేశం
హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు సోమవారం సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బిఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్