బైండోవర్ ఉల్లంఘన కేసులో ఒకరికి జైలు

75చూసినవారు
బైండోవర్ ఉల్లంఘన కేసులో ఒకరికి జైలు
బైండోవర్ ఉల్లంఘించిన కేసులో ఒకరికి జైలు శిక్ష మరొకరికి జరిమాన విధించారు. ఎక్సైజ్ ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం చిల్పూర్ మండలం లింగంపల్లి చెందిన కొమ్మరాజుల ఎల్లయ్య, లేడతండాకు చెందిన మాదావత్ శత్రువు అనే ఇద్దరు గతంలో గుడుంబా విక్రయిస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో వారిని బైండోవర్ చేశారు. అయినా మళ్ళీ గుడుంబా విక్రయిస్తూ పట్టుబట్టడంతో ఎల్లయ్యకు శనివారం జైలు శిక్ష చత్రుకు జరిమాన విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్