ఆత్మహత్యలను నివారించడం ప్రతి ఒక్కరి భాద్యత: ఎంపీ

68చూసినవారు
ఆత్మహత్యలను నివారించడాన్ని ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. మంగళవారం ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్బంగా ఇండియన్ సైకీయాట్రిక్ సొసైటీ తెలంగాణ రాష్ట్రం వారి ఆధ్వర్యంలో వరల్డ్ సూసైడ్ ప్రీవెన్షన్ డే పోస్టర్ ను ఆవిష్కరించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత దేశంలో ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్