స్టెప్పులేస్తూ ఉత్సాహ పరిచిన రాజయ్య

76చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. బిఆర్ఎస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశానికి శుక్రవారం రాజయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య గులాబీ శ్రేణులతో కలిసి వేదికపై స్టెప్పులేస్తూ అందరిని ఉత్సాహ పరిచారు.

సంబంధిత పోస్ట్