మృతదేహానికి నివాళ్లు అర్పించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్

465చూసినవారు
మృతదేహానికి నివాళ్లు అర్పించిన మార్కెట్ కమిటీ డైరెక్టర్
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని హిమ్మతనగర్ గ్రామంలో కాడబోయిన నాగమ్మ (59) మరణించగా వారి మృతదేహానికి స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ పూల మాల వేసి నివాళులర్పించారు. వారితో పాటు జల్లెల రవి, పులి కుమార్, శవనబోయిన యాదయ్య, నంచర్ల నాగయ్య తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్