పార్టీని బలోపేతం చేయాలి

64చూసినవారు
పార్టీని బలోపేతం చేయాలి
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జి సింగాపురం ఇందిరా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో నియోజకవర్గంలోని పలు విషయాలపై చర్చించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్