కార్యకర్తలకు అండగా ఉంటా

51చూసినవారు
కార్యకర్తలకు అండగా ఉంటా
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సమక్షంలో గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని వారికి సూచించారు. కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్