ఖిలలో భూనిర్వాసితుల ఆందోళన

1530చూసినవారు
గ్రేటర్ వరంగల్ నగరంలోని ఖిలవరంగల్ తూర్పుకోటలో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల మంగళవారం ఆందోళన నిర్వహించారు. తమ భూమిలో రోడ్డు వేయవద్దని గంగుల దయాకర్, పాలకుర్తి సత్యం భూ నిర్వాసితుల కమిటీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన చేసి పనిని అడ్డుకున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంతో తమ విలువైన భూములు కోల్పోతున్నామని ప్రభుత్వము తమకు నష్టపరిహారం చెల్లించాక పనులు చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్