చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహిళా ఎఎస్ఐ

1543చూసినవారు
చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన మహిళా ఎఎస్ఐ
మండుటెండలో పాదచారులకు దాహర్తి తీర్చాలనే సంకల్పటంలో సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఎ.ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న సువర్ణ తన సొంత ఖర్చులతో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిసరాలల్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి పాదచారులకు స్వచ్ఛందంగా నీటిని అందిస్తోంది. శుక్రవారం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని సుబేదారి ఇన్స్ స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్