కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్

550చూసినవారు
కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ కార్పొరేటర్
వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్ బోడ డిన్నా, అతని అనుచరులు వివిధ డివిజన్ ల నుండి సుమారు 500 మంది సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘాన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్