కేంద్ర ప్రభుత్వ విధానాలు బిజెపి మతోన్మాదాన్ని ఓడించండి

52చూసినవారు
కేంద్ర ప్రభుత్వ విధానాలు బిజెపి మతోన్మాదాన్ని ఓడించండి
వామపక్షాలపార్టీల ఆధ్వర్యంలో గురువారం హరిత హోటల్ లో హనుమకొండ జిల్లా సదస్సు నిర్వహించారు. ఎంసిపిఐయు రాష్ట్ర కార్యదర్శి రవి హాజరై మాట్లాడుతూ. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గదగోని రవి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెళ్ళపల్లి శ్రీనివాస్ రావు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్