హనుమకొండ అతి చారిత్రాత్మకమైన శ్రీ హనుమద్గిరి పద్మాక్షి దేవి ఆలయంలో బుధవారం పద్మాక్ష్మీ అమ్మవారిని ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణలో పలు రకాల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం అందించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక అలంకరణ అనంతరం అమ్మవారికి మహ హారతి అందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.