జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

552చూసినవారు
జ్యోతిరావు పూలే 190వ జయంతి సందర్భంగా వరంగల్ ములుగు రోడ్ జంక్షన్ లోని ఆయన విగ్రహానికి గురువారం తెలంగాణ బీసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు నాయిని భరత్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ.. పూలే ఆశయాలను కొనసాగిద్దామని, దేశం కోసం ఆయన చేసిన సేవలను ప్రతి యువత స్మరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్