సాయిని నరేందర్ ని సన్మానించిన బీసీ స్టడీ ఫోరం నాయకురాలు

71చూసినవారు
సాయిని నరేందర్ ని సన్మానించిన బీసీ స్టడీ ఫోరం నాయకురాలు
చట్ట సభల్లో బీసీల వాటా సాధన కోసం మార్చి 1 నుండి 20 వరకు తెలంగాణాలోని బి సి మహావీరుల పోరాట స్థలాలను సందర్శిస్తూ 400 కిలోమీటర్లు మహా పాదయాత్ర చేసిన అల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్, వైస్ చైర్మన్ పటేల్ వనజ లను బీసీ స్టడీ ఫోరం నాయకురాలు సాగంటి మంజుల బుధవారం హనుమకొండలో వారిని మర్యాద పూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించి అభినందించారు. బీసీ సాధన కోసం పోరాడదాం అని ఈ సందర్భంగా ఆమె పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్