మంత్రి సురేఖను కలిసిన టెస్కాబ్ ఛైర్మన్

51చూసినవారు
మంత్రి సురేఖను కలిసిన టెస్కాబ్ ఛైర్మన్
తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (టెస్కాబ్) ఛైర్మన్ గా నియమితులైన మర్నేని రవీందర్ రావు మంగళవారం సెక్రటేరియట్ లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ రవీందర్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు. సహకార బ్యాంకుల్లో కార్యకలాపాల కంప్యూటరీకరణ, సహకార బ్యాంకుల వ్యవసాయరంగానికి సహకార బ్యాంకులు అందిస్తున్న సహకారంపై ఇరువురు చర్చించారు.

సంబంధిత పోస్ట్