పకడ్బందీగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ

83చూసినవారు
పకడ్బందీగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ
లోక్ సభ ఎన్నికలు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. బుధవారం ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి నామినేషన్ల స్వీకరణ, తుది ఓటరు జాబితా రూపకల్పన పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టరేట్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్