ఐదేళ్లలో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తాం: కిషన్ రెడ్డి

68చూసినవారు
ఐదేళ్లలో 3 కోట్ల ఇండ్లు నిర్మిస్తాం: కిషన్ రెడ్డి
లోక్ సభ ఎన్నికల కోసం అధికార BJP 'సంకల్ప్ పత్ర' పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. 14 ప్రధాన హామీలతో కూడిన BJP మేనిఫెస్టోను ప్రధాని మోడీ విడుదల చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మానవ హితం కోసం BJP దూరదృష్టితో ఆలోచిస్తుందన్నారు. పదేళ్లలో నాలుగు కోట్ల ఇళ్లు నిర్మించామని.. రానున్న ఐదేళ్లలో మరో 3 కోట్ల నూతన గృహాలు నిర్మి్స్తామని ప్రకటించారు. కేంద్రంలో BJP హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు.

సంబంధిత పోస్ట్