భారత్‌కు గట్టి పోటీనిస్తాం: యూఎస్ఏ

53చూసినవారు
భారత్‌కు గట్టి పోటీనిస్తాం: యూఎస్ఏ
టీ20 ప్రపంచ కప్‌లో వరుసగా విజయాలతో జోరు మీదున్న భారత్, అమెరికా.. ఇవాళ ముఖాముఖిగా తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తమ జట్టు ఆటతీరుపై అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత జట్టుకు గట్టి పోటీనిస్తాం. నిర్భయంగా ఆడేస్తాం. ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే విజయాలు సాధించగలిగాం. బౌలింగ్‌లో మాత్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే’ అని జోన్స్‌ వెల్లడించాడు.

సంబంధిత పోస్ట్