పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురి మృతి

198019చూసినవారు
పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా.. ముగ్గురి మృతి
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఆందోల్‌ మండలం మన్సాన్‌పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్