'శరీరాన్ని కాదు పాపాన్ని వదిలేయాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం' ఇదే రంజాన్ ఇచ్చే సందేశం. తెలుగు రాష్ట్రాలల్లో ఇవాళ ముస్లీంలు శాంతి పూర్వక వాతావరణంలో రంజాన్ పండుగ నిర్వహించుకోనున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు.