పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం ఎంతంటే?

61చూసినవారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో పోలింగ్‌ శాతం ఎంతంటే?
తెలంగాణలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.44 శాతం పోలింగ్‌ నమోదు అయినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 3,36,013 మంది పట్టభద్రులు ఓటు వేసినట్లు తెలిపారు. పట్టభద్రుల MLC ఉప ఎన్నికలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,63,839 ఉన్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్