ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గం..గం..గణేశా’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే.?

69చూసినవారు
ఓటీటీలోకి వ‌చ్చేసిన ‘గం..గం..గణేశా’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే.?
టాలీవుడ్ యువ హీరో ఆనంద్‌ దేవరకొండ తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ సినిమాతో ఉదయ్‌ శెట్టి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో వచ్చింది. కాగా, రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ చిత్రం మే 31న విడుదలై మంచి విజ‌యాన్ని అందుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్