మహిళలకు ఫ్రీ బస్సుపై మంత్రి సమీక్ష

70చూసినవారు
మహిళలకు ఫ్రీ బస్సుపై మంత్రి సమీక్ష
AP : మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసుపై తమ హామీ నిలబెట్టుకుంటామని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండులో సౌకర్యాలు పరిశీలించిన ఆయన.. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు విషయంపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. సమస్యలపై చర్చించి APSRTCని అభివృద్ధి చేస్తామన్నారు. మహిళలకు ఫ్రీ సర్వీసు అంటూ ఏదో ఒక బస్సులో సర్వీసు కాకుండా అన్ని మంచిబస్సులే ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్