ఏఎస్ఐ 2024లో ఏ ప్రముఖ శాస్త్రవేత్తను ఆర్యభట్ట పురస్కారంతో సత్కరించింది?

51చూసినవారు
ఏఎస్ఐ 2024లో ఏ ప్రముఖ శాస్త్రవేత్తను ఆర్యభట్ట పురస్కారంతో సత్కరించింది?
ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2024లో ఏప్రిల్‌లో ప్రముఖ శాస్త్రవేత్త డా.పావులూరి సుబ్బారావును ఆర్యభట్ట పురస్కారంతో సత్కరించింది. మన దేశంలో ఆస్ట్రో నాటిక్స్ రంగంలో విశేష సేవలు అందించినందుకు ఈయనకు ఈ పురస్కారం దక్కింది. గతంలో ఈయనకు భాస్కర అవార్డు కూడా లభించింది. ఈ రెండు అవార్డులు అందుకున్న అరుదైన శాస్త్రవేత్తగా గుర్తింపు సాధించారు.

సంబంధిత పోస్ట్