ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు పొందిన రాష్ట్రం ఏది?

73చూసినవారు
ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు పొందిన రాష్ట్రం ఏది?
మోదీ కేబినెట్‌లో యూపీకి అత్యధికంగా 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బీహార్‌-8, మహారాష్ట్ర-6, మధ్యప్రదేశ్‌-5, రాజస్థాన్‌-5, గుజరాత్‌-4, కర్ణాటక-4, ఏపీ-3, తమిళనాడు-3, హర్యానా-3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, జుర్ఖండ్ రాష్ట్రాలకు రెండు మంత్రి పదవులు లభించాయి. ఢిల్లీ, గోవా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది.

సంబంధిత పోస్ట్