చైనా మొబైల్ తయారీ సంస్థ షావోమీ తన 14 సిరీస్లో మరో కొత్త మొబైల్ను భారత్లో లాంచ్ చేసింది. షావోమీ 14సీవీ పేరిట దీన్ని ప్రవేశపెట్టింది. 50 ఎంపీ ఓఐఎస్ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో, 12 ఎంపీ అల్ట్రావైడ్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.42,999. 12జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ.47,999.