గిరిజన మహిళలతో నృత్యం చేసిన బూర

1901చూసినవారు
భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ శనివారం గిరిజన మహిళలతో నృత్యం చేసి అందరిని ఆకట్టుకున్నారు. భువనగిరిలో నిర్వహించిన పార్లమెంట్ గిరిజన మోర్చా సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజనులను హక్కున చేర్చుకొని బిజెపి ప్రభుత్వం ఓ గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించిన ఘనత బిజెపి పార్టీకే దక్కుతుందన్నారు.

సంబంధిత పోస్ట్