బీఆర్ఎస్ ఖేల్ ఖతం: ఎమ్మెల్యే రాజగోపాల్ 3໖...

76చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ పని పూర్తిగా అయిపోయిందని శుక్రవారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. కాంగ్రెస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే ప్రజలకు నిరంతరం సేవ చేస్తామన్నారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్