ఘనంగా యాదాద్రి స్వామివారి గిరిప్రదక్షిణ

68చూసినవారు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణ దేవస్థానం నిర్ణయం మేరకు శనివారం ఘనంగా నిర్వహించారు. భజన బృందాలు, స్థానికులు, భక్తులు, హరినామ సంకీర్తనలతో స్వామివారి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. స్వాతి నక్షత్రంతో పాటు ప్రతి శనివారం కూడా గిరి ప్రదక్షిణ చేసి, స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్