కుంభం, రాజగోపాల్ రాజకీయాల్లోకి సంపాదించుకోవడానికి రాలేదు: చామల

54చూసినవారు
ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లోకి సంపాదించుకోవడం కోసం రాలేదని సేవ చేయడానికి వచ్చారని శుక్రవారం భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. భూదాన్ పోచంపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్లో మాట్లాడారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్