
ఇరాన్ పౌరులు, స్కూళ్లపై దాడి చేస్తోంది: ఇజ్రాయెల్
ఇరాన్ మిలిటరీ స్థావరాలపై తమ దాడులు జరిపితే.. ఇరాన్ తమ పౌరులను లక్ష్యంగా చేసుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తాము న్యూక్లియర్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్పై దాడులు చేస్తామని ఇజ్రాయెల్ తెలిపింది. కానీ, ఇరాన్ మాత్రం నివాసాలు, స్కూళ్లపై క్షిపణులు ప్రయోగిస్తోందని పేర్కొంది. ఆయుధాల పరిశ్రమలపై దాడులు చేస్తామని, పౌరులు దూరంగా ఉండాలని హెచ్చరించింది.