వారికి రూ.12,000 పెన్షన్

జూలై 1న దివ్యాంగులకు రూ.12వేల పెన్షన్ అందనుంది. గతంలో రూ.4వేలు ఉండగా, ఎన్డీయే సర్కారు దాన్ని రూ.6 వేలకు పెంచింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు 3 నెలల బకాయిలు రూ.6 వేలతో కలిపి మొత్తంగా రూ.12 వేలు చేతికి రానున్నాయి. అటు వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలకు రూ.7 వేలు రానున్నాయి. ఆగస్టు నుంచి వీరికి నెలకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6వేలు వస్తాయి.

సంబంధిత పోస్ట్