ఆంజనేయ స్వామికి పూజలు చేసిన సుగవాసి

అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆంజనేయ స్వామి గుడిలో రాజంపేట టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చమ్మర్ది జగన్మోహన్ రాజు, పోలి సుబ్బారెడ్డి టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్