ఎన్నికల తర్వాత సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ తొలి సమావేశం వెలగపూడి సచివాలయంలో జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా ఇతర మంత్రులు బేటీలో పాల్గొన్నారు. చంద్రబాబు సంతకాలు చేసిన ఐదు హామీలతో పాటు విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR వర్సిటీగా మార్పునకూ ఆమెదం తెలిపింది. కాగా మంత్రివర్గ సమావేశానికి సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.