సొంతూరికి మాజీ సీఎం జగన్.. కారణమిదే!

రేపు (జూన్ 19) మాజీ సీఎం వైఎస్ జగన్ సొంతూరు పులివెందులకు వెళ్లనున్నారు. అక్కడే మూడు రోజులు ఉండి.. పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. భవిష్యత్ కార్యచరణ, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలనే అంశాలపై చర్చించబోతున్నారు. 21న జగన్ తిరిగి తాడేపల్లికి తిరిగి వస్తారు. 22న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్