జనసంద్రమైన వాడపల్లి వెంకన్న ఆలయం

డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంవాడపల్లి శ్రీ దేవి భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం జనసంద్రం అయింది. గోవింద నామస్మరణతో ఆలయప్రాంగణం హోరెత్తింది. రాష్ట్రం నలుమూలల నుంచి స్వామివారిదర్శనార్థంభక్తులు తండోప తండాలుగాతరలివచ్చారు. ఏడు శనివారాల స్వామి వారిదర్శనం ఏడేడుజన్మల పుణ్య ఫలమని భక్తులు భావిస్తారు. స్వామి వారిని కన్నులారా వీక్షించు పునీతులయ్యారు.

సంబంధిత పోస్ట్