పెద్దాపురం: ఎమ్మెల్సీ ఓటర్ నమోదు వేగవంతం చేయాలి

83చూసినవారు
రానున్న గ్రాడయ్యేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా అర్హత ఉన్న గ్రాడ్యూయేట్లను ఓటరలుగా నమోదు చేయడం ద్వారా కూటమి ఎమ్మెల్సీ. అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన రాజప్ప అన్నారు. పెద్దాపురం వెలమ కమ్యూనిటీ భవనంలో మంగళవారం కూటమి పార్టీల చే అవగాహనా సదస్సు రాజా. సూరిబాబు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వ్యాపాడ చిరంజీవి, జ్యోతుల నవీన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్