పోషణ మాసోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పత్తికొండ పట్టణంలో గల ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణలో పోషకాహార మాసోత్సవ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఆర్డీవో రామలక్ష్మి పాల్గొని పౌష్టికాహార ప్రాముఖ్యతను, గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు.కార్యక్రమంలో ఐసిడిఎస్ సిబ్బంది, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్