పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం లో శనివారం ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా కార్యకర్తలను ఉత్తేజ పరుస్తూ నాయకులు, అభిమానులుతో కలిసి జగనన్న పాటలకు కురుపాం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ది పాముల పుష్పశ్రీ వాణి డాన్స్ చేసి సందడి చేశారు. విజయమే ద్యేయంగా ప్రతి ఒక్కరు ఇంతవరకు కష్టపడి తనతో పాటు ప్రచారం లో పాల్గొన్న కార్యకర్తలు , నాయకులకు కృతజ్ఞతలు తెలియజేసారు.